Loading...

రేణిగుంట విమానాశ్రయం నుండి చంద్రబాబు కి సాదర వీడ్కోలు

రేణిగుంట, అక్టోబర్ 5:తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2024 లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించి, వకుళమాత కొత్త సెంట్రల్ కిచెన్ సెంటర్ ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో పాల్గొని రెండు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని నేటి ఉదయం 11.53 గం.లకు రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుగు పయనమైన ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి సాదర వీడ్కోలు  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి బాచ్ పాయ్, జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ ఎన్. మౌర్య, డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, ఎమ్మెల్యే లు నగరి భాను ప్రకాష్, జిడి నెల్లూరు థామస్, పలమనేరు ఎన్. అమర్నాథ్ రెడ్డి, పూతల పట్టు ఎమ్మెల్యే మురళి మోహన్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, వరప్రసాద్  తదితర అధికారులు ప్రజాప్రతినిధులు.  ముఖ్యమంత్రి కి సాదర వీడ్కోలు పలికారు.