Loading...

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్ర‌బాబు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర  ముఖ్యమంత్రివర్యులు    శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన   శుక్ర‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు   గౌ|| శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర     ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి   పట్టువస్త్రాలు సమర్పించారు.

జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు  దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం ; 

జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని తీవ్రంగా హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.
ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు  జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లిన జర్నలిస్టుల సంఘాల నేతలు సానుకూలంగా స్పందించడం తో హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు..