Loading...

ఏపీ ప్రజలకు శుభవార్త సంక్రాంతి నుంచి అమల్లోకి P4 కొత్త కార్యక్రమం


ఏపీ ప్రజలకు సర్కార్‌ శుభవార్తనందించింది. సంక్రాంతి నుంచి మరో కార్యక్రమం అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది    బందర్‌లో పర్యటించిన సీఎం చంద్రబాబు 2047 కల్లా భారత్‌ ప్రపంచంలోనే సూపర్‌ పవర్‌గా మారబోతుందన్నారు.  ప్రగతిపథంలో దూసుకెళ్లాలంటే హార్డ్‌ వర్క్‌ తో పాటు స్మార్ట్‌ వర్క్‌ చేయాలన్నారు.  టెక్నాలజీని , ఇంటెలిజెన్సీ ని వాడుకుంటూ ముందుకు సాగాలన్నారు.     P4’ అంటే: ‘P4’ అంటే ‘పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ మరియు పార్టనర్‌షిప్’. రాష్ట్రంలో కుల గణనకు బదులు నైపుణ్య గణన చేపట్టాలని నిర్ణయించామన్నారు సీఎం చంద్రబాబు.   దీనిపై కేబినెట్‌లో చర్చించి ఆమోదించామని చెప్పారు.    మానవ వనరులను పెట్టుబడిగా మార్చేందుకు మార్గదర్శకాలన్నింటినీ అందిపుచ్చుకుంటూ.. సంపద సృష్టించడమే లక్ష్యంగా చంద్రబాబు కార్యచరణ. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రజలకు ఉపాధిని అంది. దీంతో ప్రతి కుటుంబంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉంటుందన్నారు.   తమ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం తమ పార్టీ, కేంద్రం కలిసి పనిచేస్తాయని చెప్పారు                            
 
                                  


 

మానవ వనరులను పెట్టుబడిగా మార్చేందుకు మార్గదర్శకాలన్నింటినీ అందిపుచ్చుకుంటూ.. సంపద సృష్టించడమే లక్ష్యంగా చంద్రబాబు కార్యచరణ. స్వల్ప, మధ్యకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రజలకు ఉపాధిని అంది. దీంతో ప్రతి కుటుంబంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారే అవకాశం ఉంటుందన్నారు.