Loading...
image

తెలంగాణలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు (2024 ) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అభ్యర్థుల ప్రాథమిక జాబితా

తెలంగాణలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ అభ్యర్థుల ప్రాథమిక జాబితాను ప్రకటించింది.

తెలంగాణ అభ్యర్థులు వీరే:

కరీంనగర్: బండి సంజయ్

నిజామాబాద్: అరవింద్

జహీరాబాద్: బీబీ పాటిల్

మల్కాజిగిరి: ఈటల రాజేందర్

సికింద్రాబాద్: కిషన్ రెడ్డి

హైదరాబాద్: మాధవీలత

చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నాగర్ కర్నూల్: భరత్

భువనగిరి: నర్సయ్య గౌడ్ అభ్యర్థులను ప్రకటించింది.

వారణాసి నుంచి మళ్లీ పోటీ చేయనున్న ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర రాష్ట్రాలకు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది