మూసి ఉన్న గోడౌన్ లో భారీ ఎత్తున రేషన్ బియ్యం
నల్లజర్లలోని శ్రీ వెంకట సత్య రైస్ మిల్లును *రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తనిఖీ చేశారు మూసి ఉన్న గోడౌన్ లో భారీ ఎత్తున రేషన్ బియ్యం నిలువ ఉన్నట్లు కనుగొన్న మంత్రి కొవ్వూరు మండలం, కాపవరం గ్రామంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం విజయవాడ వెళుతూ మార్గమధ్యంలో నల్లజర్లలోని శ్రీ వెంకట సత్య రైస్ మిల్లును రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ తనిఖీ చేశారు మూసి ఉన్న గోడౌన్ లో భారీ ఎత్తున రేషన్ బియ్యం నిలువ ఉన్నట్లు కనుగొన్న మంత్రి బియ్యం సంచులపై విదేశీ కంపెనీల పేర్లు ఉన్నట్లు గుర్తింపు టార్చిలైట్ వెలుగులో స్టాక్ ను పరిశీలించిన మంత్రి అక్రమ రవాణా కోసం విదేశాలకు సరఫరా చేసేందుకు వీటిని ఇక్కడ నిలవ చేసినట్లు ప్రాథమికంగా గుర్తింపు. ప్రస్తుతం అధికారులు పంచనామా చేస్తున్నారు